Kishan Reddy On Fire Accident: మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ

సికింద్రాబాద్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోటును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఏయే రాష్ట్రాలవారైతే ప్రమాదంలో చనిపోయారో, అక్కడి కుటుంబాలతో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola