Hyderabad Cyber Crime: క్షణాల్లో ఖాతా నుంచి రూ.98 లక్షలు మాయం.. సైబర్ నేరగాళ్ల సరికొత్త విధానం ఇదే..!
ABP Desam
Updated at:
20 Jan 2024 08:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారిని బెదిరించి ఏకంగా రూ.98 లక్షలు స్వాహా చేశారు. తమ ఖాతాలో పడిన డబ్బును క్షణాల్లో వెంటనే మరో 11 ఖాతాలకు మళ్లించారు. వాటి నుంచి రూ.15 లక్షలు డ్రా చేసుకున్నారు.