High Tension Secundrabad Railway Station : కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే | ABP Desam

Secundrabad railway Station లో High Tension నెలకొంది. రైళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. చేపలను తీసుకు వస్తున్న పార్సిల్ బోగీలను తగులబెట్టారు. ఇంత గొడవ జరుగుతుంటే కొంత మంది చేపలను తీసుకెళ్లటం చర్చనీయాంశంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola