MLA Sridhar Babu Interview: Rahul Gandhi Bharat Jodo Yatra రెస్పాన్స్ బాగుందంటున్న శ్రీధర్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అంటున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అంటున్నారు.