Congress Leader Madhu Yaskhi: పదిరోజుల పాటు కేసీఆర్ పన్ను నొప్పితో తిరిగారా..?| ABP Desam

CM KCR Delhi వరి దీక్షను ఓ డ్రామా అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ Madhu Yaskhi. పార్లమెంట్ ముగిశాక ఢిల్లీలో దీక్షలేంటని ప్రశ్నించిన ఆయన....పదిరోజుల పాటు పన్ను నొప్పితో కేసీఆర్ ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola