Congress Leader Madhu Yaskhi: పదిరోజుల పాటు కేసీఆర్ పన్ను నొప్పితో తిరిగారా..?| ABP Desam
ABP Desam
Updated at:
11 Apr 2022 08:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM KCR Delhi వరి దీక్షను ఓ డ్రామా అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ Madhu Yaskhi. పార్లమెంట్ ముగిశాక ఢిల్లీలో దీక్షలేంటని ప్రశ్నించిన ఆయన....పదిరోజుల పాటు పన్ను నొప్పితో కేసీఆర్ ఉన్నారా అంటూ ప్రశ్నించారు.