CM KCR On Make In India : మోదీ నిజాయతీపరుడైతే రేపు సమాధానం చెప్పాలి..! | ABP Desam
ABP Desam
Updated at:
02 Jul 2022 03:29 PM (IST)
మేకిన్ ఇండియా కాన్సెప్ట్ ఓ పచ్చి అబద్ధం అన్నారు సీఎం కేసీఆర్. మోదీ నిజాయతీ పరుడైతే రేపు నిర్వహించబోయే సభలో మేకిన్ ఇండియా కాన్సెప్ట్ దేశం ఏం సాధించిందో చెప్పాలన్నారు.