Charminar భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న Assam CM Himanta Biswa Sarma | DNN | ABP Desam
ABP Desam
Updated at:
09 Sep 2022 09:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAssam CM Himanta Biswa Sarma ఛార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న హిమంత బిశ్వశర్మ....హైదరాబాద్ నిమజ్జన వేడుకలు బాగున్నాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుందని..అన్ని కుటుంబాలు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు.