BJYM Leaders Dharna At Jubilee Hills: మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితుల అరెస్టుకు డిమాండ్

Continues below advertisement

హైదరాబాద్ లో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార కేసు నిందితులను అరెస్ట్ చేయాలంటూ BJYM నాయకులు ధర్నా చేపట్టారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వీరు ఆందోళనకు దిగటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వీఐపీ జోన్ కావటంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. BJYM అధ్యక్షుడు భానుప్రకాశ్ కూడా ఇందులో ఉన్నారు. వారందరినీ గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola