BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు
ABP Desam
Updated at:
18 Apr 2024 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.... రాముడి విశిష్టత గురించి మాట్లాడుతూనే... పతంగులు తెగిపోతాయంటూ ఎంఐఎం నాయకులపై పరోక్ష సెటైర్లు వేశారు.