BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.... రాముడి విశిష్టత గురించి మాట్లాడుతూనే... పతంగులు తెగిపోతాయంటూ ఎంఐఎం నాయకులపై పరోక్ష సెటైర్లు వేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola