Police Checkings: తెలంగాణ- ఛత్తీస్ గఢ్ అడవుల్లో హై అలర్ట్- పోలీసుల ముమ్మర తనిఖీలు

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసుల ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడ్చిరోలి లో జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో       తెలంగాణ -చత్తీస్ఘడ్ రాష్ట్రాల  సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ విధించారు. ములుగు జిల్లా ఏజెన్సీ  లో వెంకటాపురం వాజేడు మండలాల్లోని రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల వద్దనుండి వివరాలు  సేకరించి విచారణలు చేపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola