Free Electricity Scheme in Telangana | 200 యూనిట్లు దాటితే ఏం చేయాలి.? ఉచిత కరెంట్ పై ఎన్నో ప్రశ్నలు
ABP Desam
Updated at:
02 Mar 2024 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFree Electricity Scheme in Telangana | మార్చి 1 నుంచి తెలంగాణలో ఉచిత కరెంట్ పథకం అమలవుతోంది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు జీరో బిల్స్ ఇస్తున్నారు. ఐతే.. 200 యూనిట్లు దాటితే ఏం చేయాలి..? మొత్తం బిల్ కట్టాలా..? లేదా అదనపు యూనిట్లు మేరకు చెల్లిస్తే సరిపోతుందా..? వంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోండి..!