Congress Leader Atram Suguna Interview | కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్ లో ఓటమి..!

ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఎట్టకేలకు తన సీటును కైవసం చేసుకుంది. అయితే రెండవ స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ.. బిజెపి అభ్యర్థి గోడం నగేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అధికారికంలో ఉన్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ ఆదిలాబాద్ పై ఉండడంతో ఇంచార్జ్ మంత్రిగా సీతక్కనూ నియమిస్తూ.. ఆ పార్టీ తొలిసారిగా ఆదివాసి మహిళకు ఎంపీ టికెట్ కేటాయించింది. తొలిసారిగా ఆదివాసి మహిళకు టికెట్ నూ కేటాయిస్తూ.. తొలి ఆదివాసీ మహిళను పార్లమెంట్లో అడుగు పెట్టించీ, సంచలనం సృష్టించాలని దృష్టి సారించిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవడానికి గల కారణం ఏంటి..? కాంగ్రెస్.. అనుకున్న స్థాయిలో తన గెలుపును ఎందుకు చెరలేకపోయింది..? అంశాలపై ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణతో abp దేశం ఫేస్ టు ఫేస్.

తొలి ఆదివాసీ మహిళను పార్లమెంట్లో అడుగు పెట్టించీ, సంచలనం సృష్టించాలని దృష్టి సారించిన కాంగ్రెస్.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola