CM Revanth Reddy In Telangana Assembly: సమావేశాల ముందు శాసనసభను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Continues below advertisement

రేపట్నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున... ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అసెంబ్లీ, మండలి అంతటా తిరుగుతూ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. వచ్చే సెషన్స్ నాటికి అసెంబ్లీ పూర్తిగా మారిపోవాలని, శాసనసభ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram