CM Revanth Reddy felicitated Boy | షాద్ నగర్ సాహసబాలుడికి సీఎం రేవంత్ సన్మానం | ABP Desam

షాద్ నగర్ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 50మంది ప్రాణాలు కాపాడిన బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సాయిచరణ్ సాహసం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి అతన్ని ప్రశంసించటంతో పాటు శాలువా, పూలబొకేతో సన్మానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola