CM KCR On Modi Govt: గజ్వేల్ సభలో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు..!| ABP Desam

CM KCR మీడియా సమావేశంలో Power Policy ను Telangana Government వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. Gajwel Sabha లో PM MODI పచ్చి అబద్ధాలు చెప్పారన్న కేసీఆర్...మోడీ మాట్లాడిన వీడియోను చూపించారు. విద్యుత్ సంస్కరణలను బరాబ్ వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola