CM KCR Counters Chandrababu Naidu : 70ఏళ్లు ఏడ్చిన పాలమూరును ఎవడూ పట్టించుకోలేదు.? | ABP Desam

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ గతపాలకులపై నిప్పులు చెరిగారు. డెబ్భైఏళ్ల పాటు పాలమూరు కన్నీరు పెట్టుకుంటుంటే పట్టించుకున్న నాధుడు లేడన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola