CM KCR Announcement in Kamareddy Sabha : కామారెడ్డి ప్రజాశీర్వాదసభలో కేసీఆర్ హామీ | ABP Desam

కామారెడ్డిలో నిర్వహించిన ప్రజాశీర్వాదసభలో కేసీఆర్ కొత్త హామీ ఇచ్చారు. రీసెంట్ గా బీడీకార్మికులుగా నమోదైనవారికి కూడా అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్ ను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola