BJP MLA Raja Singh on Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ స్పీకరైతే..ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయను
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ ఇవ్వాలనుకుంటున్నారన్న రాజాసింగ్..అదే జరిగితే తను అసలు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనన్నారు.