BJP MLA Raja singh comments on Ganesh Nimajjanam | హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వేస్తే తప్పేంటీ..? |

Continues below advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఆటంకాలు ఏర్పడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హిందూవుల పట్ల ప్రభుత్వం వ్యతిరేకంగా వహిస్తుందని విమర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram