BJP MLA Raja singh comments on Ganesh Nimajjanam | హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వేస్తే తప్పేంటీ..? |

బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఆటంకాలు ఏర్పడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హిందూవుల పట్ల ప్రభుత్వం వ్యతిరేకంగా వహిస్తుందని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola