Bhadrachalam Danger Zone: భద్రాచలం పట్టణంతో పాటు 3 మండలాల్లోకి చేరిన వరదనీరు | ABP Desam

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరుకుంది. భద్రాచలం పట్టణంతో పాటు చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లోకి వరద నీరు చేరుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola