Bees Attack - తేనేటీగల దాడి... శవాన్ని వదిలేసి పరిగెత్తిన బంధువులు

అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో శవాన్ని వదిలేసి పరుగులు పెట్టారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన వీరస్వామి అనారోగ్యంతో మృతి చెందారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అంతిమయాత్రలో ఓ చెట్టు క్రింద అగారు. అదే సమయంలో బాణాసంచా కాల్చడంతో సౌండ్, పొగకు చెట్టు పై ఉన్న తేనెటీగలు లేచి అక్కడున్న జనం పై దాడి చేశాయి. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని నడిరోడ్డు పైనే వదిలేసి పరుగులు తీశారు.

అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో శవాన్ని వదిలేసి పరుగులు పెట్టారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన వీరస్వామి అనారోగ్యంతో మృతి చెందారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అంతిమయాత్రలో ఓ చెట్టు క్రింద అగారు. అదే సమయంలో బాణాసంచా కాల్చడంతో సౌండ్, పొగకు చెట్టు పై ఉన్న తేనెటీగలు లేచి అక్కడున్న జనం పై దాడి చేశాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola