Rajanna Sircilla: వార్డు మెంబర్ పై బీరు సీసాలతో దాడి అందుకేనా..? | Javvaji Lingam | ABP Desam

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వార్డ్ మెంబర్ జవ్వాజి లింగం పై గుర్తుతెలియని దుండగుల దాడి చేశారు. నాలుక కోసి, ఒంటిపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన లింగాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జివ్వాజి లింగం పై ఎవరు దాడి చేశారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola