Assembly Speaker vs Harish Rao: ఇరిగేషన్ రంగం శ్వేతపత్రం ప్రవేశపెట్టే ముందు అడ్డుకున్న హరీశ్ రావు
ABP Desam
Updated at:
17 Feb 2024 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ రంగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం ప్రవేశపెట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభ్యంతరం చెప్పారు. బయటి వ్యక్తి ( ఆపరేటర్ ) సభలో ఉండటాన్ని ప్రశ్నించారు. దానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరణ ఇచ్చారు.