Parag Agarwal : టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా..

Continues below advertisement

దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ట్వీటర్ కొత్త సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగ్రవాల్ నియమితులయ్యారు. జాక్ డోర్సే సీఈవో పదవి నుంచి తప్పుకోవడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు. ఈ సందర్బంగా పరాగ్ అగర్వాల్, ‘నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మీ స్నేహానికి, మీ మెంటార్ షిప్‌కు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. మీరు రూపొందించిన కల్చర్, సోల్, పర్పస్‌లకు నేను రుణపడి ఉంటాను. ’ అని జాక్ డోర్సేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram