టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
Continues below advertisement
టీమిండియా, సౌతాఫ్రికా జట్లు ఆఖరి పోరుకు సిద్ధం అవుతున్నాయి. భారత్ లో సఫారీల సుదీర్ఘ పర్యటన ఈరోజుతో ముగియనుంది. ఈరోజు శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా 5త్ అండ్ ఫైనల్ t20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ గెలవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఒకపక్క ఆల్రెడీ 5t20ల సిరీస్లో 2-1 తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ పట్టీయాలని పట్టుదలగా ఉంటే.. సిరీస్ గెలిచే ఛాన్స్ లేకపోయినా.. కనీసం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది సఫారీ జట్టు.
ఇదిలా ఉంటే గాయం కారణంగా subhman gill ఈ మ్యాచ్ కు దూరం కాగా.. Sanju Samson opener గా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ కు.. అటు కెప్టెన్ గా.. ఇటు బ్యాటర్ గా ఇది ఆఖరి ఛాన్స్ లా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆడకపోతే అతడి కెరీరే Dangerలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement