Ranji Trophy 2022| నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్‌. ముంబై, మధ్యప్రదేశ్ జట్లు మధ్య పోరు | ABP Desam

నేటి నుంచి రంజీ ట్రోఫీ 2022 ఫైనల్ జరగనుంది. ఫైనల్ లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తలపడనున్నాయు. భారత దేశవాళీ క్రికెట్‌ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్‌ చేరిన ఆ టీమ్‌ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్‌ తొలి టైటిల్‌ లక్ష్యంగా బరి లోకి దిగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola