MI vs KKR Victory After 12 Years | వాంఖడేలో పుష్కరం తర్వాత మ్యాచ్ గెలిచిన కేకేఆర్ | IPL 2024
Continues below advertisement
16మే 2012. ముంబై వాంఖడే స్టేడియంలో కోల్ కతా ఆఖరి సారి మ్యాచ్ గెలిచిన రోజు. 12సంవత్సరాల పాటు వాంఖడేలో కోల్ కతా గెలిచిందే లేదు. అది మనసులో పెట్టుకుందో ఏమో నిన్న పగబట్టి మరీ కొట్టేసింది KKR.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement