Ambati Rayudu IPL 2023 : సీఎస్కే ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయట్లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ | ABP Desam

అంబటి రాయుడు...సీఎస్కే తరపున ఈ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఏకంగా ఆరుకోట్ల 75లక్షలు ఇచ్చి రాయుడును కొనుక్కుంది ఎల్లో ఆర్మీ. కానీ దానికి రాయుడు ఎంత వరకూ న్యాయం చేస్తున్నాడంటూ సీఎస్కే ఫ్యాన్స్ ఇప్పుడు రాయుడిని ట్రోల్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola