Yashasvi Jaiswal Most Runs in a test Series | ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో రికార్డులన్నీ యశస్వివే | ABP

ఇంగ్లండ్ తో ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారతక్రికెటర్ గా నిలిచాడు యశస్వి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola