కెప్టెన్సీ వదిలేశాక తనకు ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి ధోనీయే అన్న కోహ్లీ
ABP Desam
Updated at:
05 Sep 2022 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాక్ తో సూపర్-4 మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఫాంలోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో 32వ ఫిఫ్టీ సాధించి.... ఎక్కువ అర్ధసెంచరీలు సాధించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.... తన టెస్టు కెప్టెన్సీ వదిలేసిన నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు.