PAK VS India : భారత్ పాక్ మధ్య జరిగేది ఆట మాత్రమే కాదు.. ఒక సమరం!!!!

Continues below advertisement

భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రతిసారి ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎందుకంటే ఎప్పట్నుంచో ఈ రెండు దేశాల మధ్య ఉండే విభేదాలకు కారణంగా భారత్ పాక్ ఎప్పుడు ఆడినా ప్రజలు టీవీలకు అత్తుకుపోతారు. ఆ మ్యాచ్‌ను ఒక సమరంలా భావిస్తారు. ఇప్పటివరకు భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఎక్కువ శాతం భారత్‌దే విజయం. ఎప్పుడు భారత్ పాక్ మ్యాచ్ ప్రస్తావన వచ్చినా ఆ మ్యాచ్ గెలవటం చాలా ముఖ్యంగా భావిస్తారు. పాకిస్తాన్‌లో అయితే మ్యాచ్‌లు ఓడిపోతే ఏకంగా టీవీలు పగలుగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి ప్రపంచ కచ్‌లో చూడాలి మరి ఎవరిదీ పై చేయి అవుతుందో. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram