Team India T20 World Cup 2022 : ఆస్ట్రేలియాలో మర్యాదలు ఇంతేనా అంటూ మండిపడిన టీమిండియా | ABP Desam
టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై అదిరిపోయే విక్టరీ కొట్టి ఊపు మీదున్న టీమిండియాకు చిరాకు తెప్పించే అంశాలు ఆస్ట్రేలియా లో జరుగుతున్నాయి. గురువారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకుంది టీమ్ ఇండియా. అయితే సిడ్నీలో టీమ్ ఇండియాతో టీ20వరల్డ్ కప్ నిర్వాహకుల తీరు సరి లేదంటూ బీసీసీఐ కు ఫిర్యాదులు అందాయి.