T20 World Cup 2024 Team India Squad Announced | టీట్వంటీ వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ | ABP

టీట్వంటీ వరల్డ్ కప్ 2024 భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15మంది సభ్యుల బృందాన్ని, నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను బీసీసీఐ వెస్టిండీస్, అమెరికాకు పంపించనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola