India vs Sri lanka Women | Asian Games లో క్రికెట్ లో స్వర్ణం గెలిచిన భారత్ | ABP Desam
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది.