Ind vs SL 1st T20 | Hardik Pandya | Axar Patel: ఆఖరి బాల్ దాకా ఉత్కంఠ, ఇండియా విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బాల్ దాకా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్ లో ప్రెషర్ తట్టుకుని ఇండియాను గెలిపించాడు. అయితే నిన్నటి మ్యాచ్ తర్వాత అందరికీ కెప్టెన్ కూల్ ధోనీ గుర్తొస్తున్నాడు. ఎందుకో తెలుసా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola