వచ్చే ఏడాది నుంచి పూర్తిగా మారిపోబోతున్న IPL ఎక్స్ పీరియన్స్
జియో 5జీ దీపావళి నాటికి కొన్ని నగరాలకు, డిసెంబర్ నాటికి దేశం మొత్తానికి తీసుకొస్తున్నామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీని వల్ల ఐపీఎల్ స్ట్రీమింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా మారబోతోంది.
జియో 5జీ దీపావళి నాటికి కొన్ని నగరాలకు, డిసెంబర్ నాటికి దేశం మొత్తానికి తీసుకొస్తున్నామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీని వల్ల ఐపీఎల్ స్ట్రీమింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా మారబోతోంది.