PM Modi Visakhapatanam Tour| ప్రధాని మోదీ పర్యటనతో లాభం ఎవరికి..? | YSRCP |BJP| DNN | ABP Desam

Continues below advertisement

మోదీ విశాఖ పర్యటనపై బీజేపీ- వైసీపీలు క్రెడిట్ గేమ్స్ ఆడుతున్నాయి. ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధాని పర్యటన వేళ.. రాజకీయాలకు తావు లేదంటూనే పరస్పర ఎత్తుగడలకు దిగుతున్నారు. విశాఖ రైల్వే జోన్ పై మాత్రం రెండు పార్టీలు నోరు మెదపట్లేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola