Pawan Kalyan on Konaseema : ఇంటెలిజెన్స్ కి తెలిసీ ఎందుకు గొడవ జరిగింది..? | ABP Desam

Konaseema లో అల్లర్లు జరుగుతాయని తెలిసే వైసీపీ ప్రభుత్వం పట్టన్నట్లు ఉందని Pawan Kalyan అన్నారు. ఇంటెలిజెన్స్ కి తెలిసీ ఎందుకు గొడవ జరిగిందని ప్రశ్నించి పవన్ కల్యాణ్..వైసీపీ అరాచకానికి వాళ్ల మంత్రి బాధితుడు గా మారారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola