Nara Lokesh Yuvagalam Padayatara : కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర

Continues below advertisement

యువగళాన్నివినిపించేందుకు నారాలోకేష్ సిద్ధమయ్యారు. పసుపుదళాన్ని నడిపించేందుకు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కుప్పుంలో కోలాహలంగా ప్రారంభమైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram