Mylavaram YCP Leaders Fight : వెల్వడంలో బాహాబాహీకి దిగిన వైసీపీ వర్గాలు
Sri Harsha
Updated at:
05 Jan 2023 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమట్టికోసం మైలవరం వైసీపీ నాయకులు కొట్టుకున్నారు. వెల్వడం లో ఇసుకబట్టీలకు మట్టి తరలించాలని రాంభూపాల్ రెడ్డి వర్గం ప్రయత్నించగా...తోట తిరుపతి రావు వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.