YS Sharmila on CM KCR | ఆదివాసీలపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష..? | ABP Desam

Continues below advertisement

ఎన్నికల కోసం 6 నెలల్లనే పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన సన్నాసి ఎవడంటూ...సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఆదివాసీలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బడ్డలను దురాక్రమణ దారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram