YCP Counsellors Protest: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ సమావేశంలో రసాభాస

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ప్రజాసమస్యలపై చాలాసార్లు వినతిపత్రాలు అందించినా.... ఛైర్మన్ స్పందించట్లేదంటూ ఆయనకు వ్యతిరేకంగా వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు బైఠాయించారు. సభా నిబంధనలు పాటించని సభ్యులను సస్పెండ్ చేయాలని కమిషనర్ ను ఛైర్మన్ గిరిబాబు ఆదేశించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram