MODI_PUTIN: ఢిల్లీ వేదికగా భారత ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య కీలక భేటీ..!| ABP Desam

Continues below advertisement

భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దిల్లీ చేరుకున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్, మోదీ 21వ భారత్- రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కొవిడ్​-19 ద్వారా ఎదురైన సవాళ్లు మినహా భారత్​-రష్యా సంబంధాల పురోగతిలో ఎలాంటి మార్పు లేదని మోదీ అన్నారు. ఇరు దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని ఆకాంక్షించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola