Waranl Mirchi Farmers: వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఆగ్రహం.
ABP Desam
Updated at:
24 Jan 2022 08:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఆగ్రహం వ్యక్తం చేసారు. మిర్చి ధర తగ్గింది అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేసారు.తేజ మిర్చికి 17,200 పలికితే, 14 వేల లోపే కొనుగోలు చేస్తున్నారని ఆందోళనలకు దిగారు రైతులు.ర్యాలీగా బయలు దేరి మార్కెట్ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు.మిర్చి యార్డు కార్యాలయములో దూసుకెళ్లారు రైతులు. సామాగ్రి ధ్వంసం చేసే ప్రయత్నం చేసారు రైతన్నలు.