Vinay Bhaskar Interview| కాజీపేటలో రైల్వే కోచే ఫ్యాక్టరీ ఇవ్వకుంటే ఆందోళన బాట పడతాం |DNN|ABP Desam
Kazipetలో రైల్వో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని కేంద్రం ప్రకటించడంపై రాష్ట్త్ర ప్రభుత్వ చీఫ్ విప్ Vinay Bhaskar ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... ఉద్యమ బాట పడతామంటున్న వినయ్ భాస్కర్ తో ABP Desam Face 2 Face.