వరంగల్ లో చాలాన్ వసూళ్ల పై ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు
ABP Desam
Updated at:
08 Jan 2022 03:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ లో చాలాన్ వసూళ్ల పై ఫోకస్ పెట్టారు పోలీసులు.ఉమ్మడి వరంగల్ లో 2021 ఏడాదిలో 8,65,341 చాలన్ల నమోదు చేసారు . వీటి ద్వారా రూ. 31.41 కోట్లు పెనాల్టీ వసూలు అవుతుంది.హెల్మెట్ లేకపోవడం, రాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్ చలాన్లే అధికమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.