Tirumala Srivari Brahmotsavam 2022 | గరుడ సేవలో పాల్గొనేందుకు తిరుగిరులకు పోటెత్తిన భక్తజనం | ABP Desam

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు ఐదవ రోజు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడి పై.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గరుడ వాహనంపై కొలువైన శ్రీవారి దర్శనం కోసం.. తిరుమలకు భక్తులు పోటెత్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola