Tirumala Srivari Brahmotsavam 2022 | గరుడ సేవలో పాల్గొనేందుకు తిరుగిరులకు పోటెత్తిన భక్తజనం | ABP Desam
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు ఐదవ రోజు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడి పై.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గరుడ వాహనంపై కొలువైన శ్రీవారి దర్శనం కోసం.. తిరుమలకు భక్తులు పోటెత్తారు.