Telangana New Secretariat| కొత్త సచివాలయం ప్రారంభానికి మహూర్తం ఖరారు |ABP DESAM
ABP Desam
Updated at:
28 Nov 2022 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందుగా 6 వ అంతస్తులోని సీఎం బ్లాకు ప్రారంభం కానుందని సమాచారం.