Sajjala Ramakrishna Reddy | క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను వైసీపీ గుర్తించిందా..? | ABP

Continues below advertisement

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తమ పార్టీలో అసంతృప్తులు ఎవరు లేరని... డబ్బులతో ఇద్దరికి టీడీపీ గాలం వేసిందన్నారు. ఆ ఇద్దరిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram