RGV-Minister Perni Nani : ఏపీ సచివాలయానికి రామ్ గోపాల్ వర్మ

Continues below advertisement

కొన్ని రోజుల ట్వీట్ల యుద్ధం తర్వాత సంచలన దర్శకుడు ఆర్జీవీ, మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ఈ మేరకు అమరావతిలోని ఏపీ సచివాలయానికి రామ్ గోపాల్ వర్మ చేరుకున్నారు. లోపలికి వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. తాను పరిశ్రమ తరఫున రాలేదని, ఓ సినీ దర్శకుడిగానే వచ్చానన్నారు. నాగార్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనన్న వర్మ.... ఎవరి అభిప్రాయాలు వారివన్నారు. సినిమా టిక్కెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని తెలియచేస్తానన్న వర్మ... తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram